అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీతో ముగిసింది. దీంతో మెదక్ నియోజకవర్గంలో 18 మంది అభ్
అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. తొలి రోజు ఒక నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగ�
శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర�
ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి.. మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. మెదక్ నియో�
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి ఏకే గంగాధరరావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంగళవారం ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలకు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి 25వేల రూపాయల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేసి వారిని ఆదుకుంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటిం�