మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్రాజ్ను మెదక్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో వారు పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంతోపాటు దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు నెహ్రూ యువ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
ఆడపిల్లలపై వివక్షను రూపుమాపాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, అందుకు ప్రతిఒకరూ కంకణబద్ధులై ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బేటీ బచావో-�
జిల్లా అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు
కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గట్టి భద్రత మధ్య ఓట్ల లెకింపు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) స్ట్రాంగ్�
ప్రజల రక్షణ, దేశభద్రత పోలీసుల లక్ష్యమని, పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యా గాలు చేస్తూ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లో ఎస్పీ ఆధ్వ�
అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్డీలో స్పష్టంగా పేర్కొన్నామని, ఆమేరకు రోజువారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా రాజకీయ ప్రతినిధులకు సూచించారు. గురువ�
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అ�
జిల్లాలో 70 చోట్ల సంవద వనాలు ఏర్పాటు చేసి అల్లానేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను నాటనున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వీటిని ప్రభుత్వమే మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేస్తుందని, పంచ
రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధం గా ఉండాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బంద