పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. పర్యాట కేంద్రం అభివృద్ధిక�
కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిని భయభ్రాంతులకు గురిచేయడం.. దాడి చేయడం వంటి పనులు చేయకుండా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్లోని రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.
జీవో నెంబర్ 59 కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన డబ్బును పక్షం రోజుల్లోగా చెల్లించేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చొరవ చూపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించార�
అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ‘ఈ-శ్రమ్' పోర్టల్లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలనికార్మిక శాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.