Vikram Misri: జపాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజల పాటు పర్యటన కొనసాగనున్నది.
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
America | నెవార్క్ ఎయిర్పోర్ట్ (Newark Airport )లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ఆ విద్యార్థి అక్రమ�
Ukraine war | ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరుఫున పోరాడిన భారతీయుల్లో 12 మంది మరణించారు. మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని నిర్ధారించింది.
OM Prakash Meena | బుర్కినా ఫాసో (Burkina Faso) దేశానికి భారత తదుపరి రాయబారి (Ambassador) గా ఓం ప్రకాష్ మీనా (OM Prakash Meena) నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.
donkey’ flight | భారతీయులున్న దుబాయ్ విమానం జమైకాలో ల్యాండ్ అయ్యింది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఆ విమానాన్ని అక్కడి నుంచి వెనక్కి పంపారు. దీంతో మరో డాంకీ ప్లైట్ విషయం వెలుగులోకి వచ్చింది.
కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Indian troops in Maldives | మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువార
Aaditya Thackeray | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పలు ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమ�
MEA | భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన తగ్గించింది. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. విదేశాంగ శాఖ రంగంలోకి దిగి చర్�
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
fake vehicle | నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారు (fake vehicle) గురించి సింగపూర్ హైకమిషనర్ హెచ్సీ వాంగ్ శుక్రవారం అలెర్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ), ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారుల దృష్ట