PM Modi: 2015 నుంచి 2025 వరకు ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం సుమారు 762 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ విషయాన్ని శుక్రవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించింది. ఏ టూరుకు ఎంత ఖ�
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం మోదీ మలేసియా చేరుకున్నారు.
Dhaka Visa Centre : పొరుగుదేశమైన బంగ్లాదేశ్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత విదేశాంక శాఖ (MEA) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకా (Dhaka)లోని వీసా కేంద్రాన్ని (Visa Centre) బుధ�
Vikram Misri: జపాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజల పాటు పర్యటన కొనసాగనున్నది.
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
America | నెవార్క్ ఎయిర్పోర్ట్ (Newark Airport )లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ఆ విద్యార్థి అక్రమ�
Ukraine war | ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరుఫున పోరాడిన భారతీయుల్లో 12 మంది మరణించారు. మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని నిర్ధారించింది.
OM Prakash Meena | బుర్కినా ఫాసో (Burkina Faso) దేశానికి భారత తదుపరి రాయబారి (Ambassador) గా ఓం ప్రకాష్ మీనా (OM Prakash Meena) నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.
donkey’ flight | భారతీయులున్న దుబాయ్ విమానం జమైకాలో ల్యాండ్ అయ్యింది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఆ విమానాన్ని అక్కడి నుంచి వెనక్కి పంపారు. దీంతో మరో డాంకీ ప్లైట్ విషయం వెలుగులోకి వచ్చింది.
కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Indian troops in Maldives | మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువార
Aaditya Thackeray | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పలు ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమ�