భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)గురువ�
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.
At least 1,500 Indian pilgrims to visit Pakistan for Gurupurab from November 17 to 26: MEA | గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్ను సందర్శించనున్నారు. భారత్-పాక్
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ : ఇంగ్లండ్లో ఇప్పుడు టెన్నిస్ సీజన్. జూన్ 6వ తేదీన నాటింగ్హామ్ ఓపెన్ ప్రారంభంకానున్నది. ఆ ఈవెంట్లో సానియా మీర్జా పాల్గొనున్నది. ఇక ఆ తర్వాత జరిగే ఈవెంట్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పట
UK medical equipment: అందులో భాగంగానే ఈ ఉదయం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ప్రాణాలు వైద్య సామాగ్రి భారత్కు చేరింది. ఈ తెల్లవారుజామునే ఢిల్లీ విమానాశ్రయానికి చేరిన ఈ వైద్య సామాగ్రిలో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కా�