టీఎస్ఆర్టీసీకి రక్షాబంధన్ కలిసొచ్చింది. సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డు. నిరుడు రాఖీపండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కో�
ప్రయాణికులు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. రక్తదాన శిబిరాల్లో 3,315 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదా
రాష్ట్రంలోని ప్రతి గడపకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘విలేజ్ బస్ ఆఫీసర్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కార�
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇప్పటికే లక్షకు పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు. మొదటి విడతలో 50 వేల మందికి ఆర్టీసీ తలంబ్రాలను హోండెలివరీ చే
విమానాల ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ఉండే ‘డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని దేశంలో తొలిసారిగా ఆర్టీసీలో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్
వేసవి సెలవులు, సుముహూర్తాల కాలం కావడంతో ప్రస్తుతం సందడి మొదలైంది. దీంతో బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు.
TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్( Olectra Greentech Limited )కు 550 ఎలక్ట్రిక్ బస్సుల( Electric Bus ) ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిట�
హైదరాబాద్లో చదివే వి ద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు చెప్పారు. శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న
టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్' పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియ�
వివాహాలు, శుభకార్యాల నిమిత్తం కిరాయి తీసుకొనే ఆర్టీసీ బస్సులపై సంస్థ 10 శాతం రాయితీ ప్రకటించింది. జూన్ 30 వరకు అన్నిరకాల బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) విజిలెన్స్ విభాగ ఎస్పీగా ఐపీఎస్ అధికారి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్లోని తన ఛాంబర్లో ఆయన ప�