విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆర్డినరీ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులకే అనుమతి ఉన్న కాంప్లిమెంటరీ బస్పాస్లను ఏసీ సర్�
టీఎస్ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ అన్నా�
ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం కీలక ముందడుగు యాప్ను ప్రారంభించిన ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బస్సు కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుం డా ఆర్టీసీ బస్సుల్లో �
మదర్స్ డే సందర్భంగా టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 8 న మదర్స్ డే సందర్భంగా.. తల్లులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. 5 ఏళ్ల క�
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోస�
మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శిం
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�