హెల్త్ అండ్ కాంప్రహెన్సీవ్ వెల్నెస్ కోర్సుపై సెప్టెంబర్ 22 నుంచి బ్యాచ్ల వారీగా తరగతులు నిర్వహించనున్నట్టు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఎండీ శాంతికుమారి గ
Shanti Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కే రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
మేధో సంపత్తి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ అన్నారు.
యాసంగి మాదిరిగానే ఈ సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధి�
వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభించనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె జిల్లా
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కడుతున్నది అతిథి గృహమా? లేక సీఎం క్యాంప్ కార్యాలయమా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విషయంలో తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేనని, క్యాబినెట్ భేటీ తర్వాత ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్టు �
ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ సూచించారు.
విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు క�
పార్లమెంటరీ అధికారులు అప్డేటెడ్గా ఉండాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హర్ మహేశ్దత్ ఎక్కా సూచించారు.
హైదరాబాద్ : తెలంగాణలో వెనకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆత్మ గౌరవం కల్పించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన మున్నూరుకాపు, పెరిక, తెలంగాణ మరాఠ మండలి, �