TG ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీజీ ఐసెట్ -2025 కు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను విడుద�
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక
దేశవాళీ రంజీ దిగ్గజం ముంబై జట్టుకు స్టార్ క్రికెటర్ పృథ్వీషా గుడ్బై చెప్పాడు. గత కొంతకాలంగా ఫామ్లేమితో పాటు అనవసర వివాదాలతో వార్తల్లోకెక్కిన షా.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ముంబై జట్టును వీడ�
Prithvi Shaw : దేశవాళీ సీజన్కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా కొత్త జట్టుకు మారాలనుకుంటున్నాడు.
MCA : ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిలో దిగ్గజ క్రికెటర్లను భాగస్వామ్యులను చేసింది. మాజీ ప్లేయర్లు దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengsarkar), డయానా ఎడుజీ (Diana Edulji)
TG ICET 2025 | తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘ఐసెట్'-2025 దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి తెలిపారు.
Suryakumar Yadav : ముంబైని వీడి గోవాకు సూర్యకుమార్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ముంబై క్రికెట్ సంఘం కొట్టిపారేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపునే సూర్య ఆడనున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు స్పష్టం �
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదలకానుంది. మార్చి 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ ఐసెట్ సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం మాసాబ్ట్యాంక్లోని �
ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ కాగా రాష్ర్టాల క్రికెట్ అసోసియేషన్ల పరంగా చూస్తే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ది ప్రత్యేక స్థానం.
TG ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 87.5శాతం, ఎంబీఏలో 90.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
TG ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ ఐసెట్-2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.