బెలిజ్లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) హెచ్చరి�
AIIMS-ECFMG : కొత్త ఎయిమ్స్ కాలేజీలకు ఇంకా ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ రాలేదు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో పీజీ కోర్సు చదువుకునేందుకు రాసే పోటీ పరీక్షలకు ఈసీఎఫ్ఎంజీ అనుమ
Medical College | మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను, సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్కు చెందిన 10 మందిని సస్పెండ్ చేసిన సమాచారం ఆలస్యంగా వెలుగుల�
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు.
NEET 2024 | నీట్ యూజీ-2024 పేపర్ లీక్, అవకతవకల కేసులో పాట్నా ఎయిమ్స్కు చెందిన నలుగురు విద్యార్థులను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. మొదట విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించింది. నలుగురి ల్యాప్టాప్లు,
కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సంస్థ ఎండీ రామారావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
Harish Rao | తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద�
ఉమ్మడి పాలనలో గుకెడు నీటికి నోచుకోని ప్రాంతం సిద్దిపేట.. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాలుగు దశాబ్దాలు పోరాడిన గడ్డ సిద్దిపేట. రైలు సౌకర్యం కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన నేల సిద్దిపేట. ఇలా కొన్నేండ్లప
CM KCR | తెల్ల రక్తకణాల మాదిరిగానే తెలంగాణ తెల్ల కోట్ డాక్టర్లు పని చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రయివేటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ద్వారా సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లన
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
dead bodies | అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. అయితే అనాటమీ తరగతులు, పరిశోధనల
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు.
Minister KTR | రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి