నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీటు పొందిన ఏడుగురు వైద్యవిద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. 2023-24 నీట్ పరీక్షలో అర్హత సాధించి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేష
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. హుస్సేన్, హసీనా దంపతుల కుమారుడు తాహెర్ షరీఫ్.. ఇటీవల నిర్వహించిన నీట్లో 497వ ర్యాంకు రావడంతో ఖమ్మం ప�
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ రెండేండ్లు చెన్నైలో పూర్తి చేసిన విద్యార్థినిని నాన్ లోకల్ గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటాలో ఆమెకు ఎంబీబీఎస్ సీటు కేటా
ఇంటర్ పరీక్షలు రాసిన ఆ విద్యార్థి మంచి మార్కులు వస్తయో, రావోనని బెంగపెట్టుకున్నాడు.. ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న కల నెరవేరుతుందో, లేదోనని మధనపడ్డాడు.. సీటు రాకపోతే ఎలా? అన్న అనుమానంతో గత నెల 11న బలవన్మరణాన
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నేరగాడిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపిన వ