ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఆదివా రం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో 1,659 మం ది అభ్యర్థుల కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Harish Rao | తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్ చేసిన వారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పడంపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించార�
డాక్టర్ కల సాకారం చేసుకోవానుకుంటున్న తెలంగాణ బిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. ‘స్థానికత’ నిర్ధారణలో వైద్యారోగ్య శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేలాది మంది విద్యార్�
Harish Rao | ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఇంటర్కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాల
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో జీవో 33కి సంబంధించి వైద్యారోగ్యశాఖ వివరణ ఇచ్చింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్గా నిర్ధారించే వెసులుబాటుకు కాలపరిమితి ముగిసినట్టు పేర్క�
ఈ ఫొటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్ను ఏపీలోని విజయవాడలో పూర్తిచేసింది. నీట్లో ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా ర్యాంకు 35,655 సాధించింది. గత �
ఎంబీబీఎస్ అడ్మిషన్లో జీవో నంబర్ 33కు గత నెల 19న చేసిన అటాచ్ సవరణతో స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు వారు సోమవారం రాష్ట్�
రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ‘నేషనల్ మెడికల్ కమిషన్' (ఎన్ఎంసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సుల అడ్మిషన్ తుది గడువు సెప్టెంబర్ 30తో ముగిసిందని, కటాఫ్ తేదీ తర్వాత జరిగ�
MBBS admissions | ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. రెండో విడుత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వ�