రష్యా- ఉక్రెయిన్ యు ద్ధంతో ఉక్రెయిన్లో వైద్య విద్యకు డిమాండ్ తగ్గిందని జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గోగినేని వెల్లడించారు. గతంలో ఏ టా పది వేల మంది ఎంబీబీఎస్ చదివేందుకు ఉక�
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గ్రామానికి చెందిన ఇనుకొండ స్వప్న అనే విద్యార్థిని ఇటీవల నిర్వహించిన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీ
MBBS Seat | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కుబ్రే నర్సవ్వ, హన్మాండ్లు కూతురు అపర్ణ అనే విద్యార్థిని నీట్ పరీక్షలో మంచి 504 ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటును పొందింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది.
మాదిగ, మాల మినహా మిగతా 57మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఎంబీఎస్సీ హ కుల పోరాట సమితి జాతీయ వ్యవ స్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
రెండు దశాబ్దాల క్రితం ధర్మస్థలలో తన కుమార్తె అదృశ్యమైందని, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని ఒక తల్లి చేసిన ఆరోపణ చుట్టూ భిన్నమైన వాదనలు, సరిపోలని కాలక్రమం అలుముకుంది.
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిర్ధారించడంలో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా వి