నీట్- 2026లో అర్హత సాధించిన విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ఈ నెల 5 ఉదయం 6 నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వ
NEET UG : నీట్ యూజీ ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాంకులు కూడా వెల్లడయ్యాయి. దీంతో నీట్ యూజీ కౌన్సెలింగ్కు ఎన్టీయే సిద్ధమైంది. ఆగష్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అన్ని కోట�
ఎంబీబీఎస్, బీడీఎస్లో 2026-27లో ప్రవేశాల కోసం నీట్ యూజీ -2026లో అ భ్యర్థుల ర్యాంకులను కాళోజీ వర్సిటీ శనివా రం విడుదల చేసింది. అ భ్యర్థులు తమ ర్యాం కుల జాబితాను knruhs.telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చన
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన భారతీయ వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తాజా మార్గదర్శకాల ప్రకారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్(పీఆర్) కల్పించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష మంగళవారం రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణ
ఎంబీబీఎస్ సీట్ల విస్తరణ పరిమితిపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) కీలక విధాన మార్పును ప్రకటించింది. సీట్ల సంఖ్యను తగినంతగా పెంచుకొనేందుకు అనుమతినిస్తూ ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మే�
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్- యూజీ) 2026 షెడ్యూల్ విడుదలైంది.
మెడిసిన్ చేసి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉన్న ఓ వ్యక్తిని ఓ కన్సెల్టెన్సీ మోసం చేసింది. దీంతో తనను మోసం చేసిన కన్సెల్టెన్సీపై ఫిర్యాదు చేసిన బాధితుడు.. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవడం లేదని వాపోతు
Harish Rao | పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీశ్రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూర
Harish Rao | ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ పేదింటి ఆడబిడ్డకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజకు మొదటి సంవత్
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాడు చేసిన సాయంతో ఓ యువతి నేడు డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని హరీశ్రావుకు చెప్పడానికి దాదాపు 20 కి.మీ. ఆయన కారును చేజ్ చేసి వెళ్లి మరీ తన ఆనందాన్ని పంచుకుంది
రష్యా- ఉక్రెయిన్ యు ద్ధంతో ఉక్రెయిన్లో వైద్య విద్యకు డిమాండ్ తగ్గిందని జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గోగినేని వెల్లడించారు. గతంలో ఏ టా పది వేల మంది ఎంబీబీఎస్ చదివేందుకు ఉక�