సునీల్రావు పచ్చి అవకాశవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ముస్లింలు ఘనంగా జరుపుకొనే బక్రీద్కు నగరంలోని అన్ని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక శాతం ఉన్నారని, చట్టసభల్లో రిజర్వేషన్లతోనే వారికి రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
మళ్లీ అవకాశమిస్తే కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దుతా నని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటిం చారు. పార్టీలో చేరుతున్న యువతకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ న
దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం
ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలం
జీవితపు లోతుల్లోంచే గంభీరమైన కవిత్వం వస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ఫిలిమ్భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ్ ర
తెలంగాణ దశాబ్ది కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేకుర్తిలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డ�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్లో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. కరీంనగర సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, మేయర్�
మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాన�
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దామని, హైదరాబాద్ తర్వాత ఇక్కడే రియల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �