ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడాసంబురాలు పేరుతో ప్రతిష్
వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో బల్దియా సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది.
నగరమంతా మూడో నేత్రం నిఘా ఉండనుంది. గ్రేటర్ కార్పొరేషన్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. 410 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 10 లక్షల జనాభా కలిగిన గ్రేటర్ కార్పొర�
: రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వరని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నా రు. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం పురష్కరించుకుని ఆమె బల్దియా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ హరి సంధ్యారాణి ఆధ్వర�
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారి లే అవుట్లు, నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సంఘటితంగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ,
అందరి ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చేపట్టనున్న కంటి వెలుగు -2 కార్యక్రమంపై హనుమకొండ కల�
వరంగల్ మహానగర సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు.