Tamilnadu | తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్స్ట్రాంగ్(52) మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు.
Mayawati: ముస్లిం ఓటర్లపై మాయావతి అసహనం వ్యక్తం చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున 35 మంది ముస్లింలు యూపీలో పోటీపడ్డారు. కానీ ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్ల త
తన మేనల్లుడు, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఆయన పూర్తి పరిపక్వత సాధించే వరకు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. గత జూ�
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన, 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైనది. ఆ రాష్ట్రంలో చాలా మంది బలమైన మహిళా నేతలు ఉన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ తెలిపారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదివారం ‘ఎక్స్' వేదికగా ప్రకటించారు.
BRS - BSP | తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో పొత్తుకోసం చర్చలు జరిపినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వ
Mayawati | లోక్సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలత�
Mayawati: లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు బీఎస్పీ నేత మాయావతి వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున�