గత 15 నెలలుగా ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నెలవారీ అప్పులు చేయాల్సి వస్తున్నది. అందుకే నామోషీ పడకుండా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుతున్నా, ప్రభుత్వం చేతనైన కాడికి చేస్తది.. ఆర్టీసీ కార్మికులు ఈ వాస్తవాన�
కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు �
మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల న�
కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అ న్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్టీయూ ఆధ్వర్యంలో గురువారం జడ్చర్లలోని వ్యవసాయ మార్కెట�
ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక ది
మే డే వేడుకలను బల్దియా ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం నాయకుడు సింగారపు బాబు ఎర్ర జెండాను ఎగురవేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆటో అడ్డాలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతాపరుద్ర ఆటో యూనియన్ ము
ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి’..అంటూ కార్మిక సంఘాల నేతలు నినదించారు. ‘కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించండి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా వ
మెదక్ జిల్లాలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు పలు ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేశారు. వీధుల గుండా ర్యాలీలు తీశారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న
కార్మికులకు అండగా, తోడుగా ఉంటానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం ఆయన స్టేషన్రోడ్డు ఎస్2 సెంటర్లోని ఆటో కార్మికుల అడ్డా వద్ద కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో జ�
Minister Puvwada | రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada Ajay kumar) అన్నారు.