వినాయక చవితిని పురస్కరించుకుని తిమ్మాపూర్ (Thimmapur) మండలం కేంద్రంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని బీ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వినాయకచవితి సందర్భంగా వినాయకుల విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పాత పాలమూరులోని శివాలయం వద్ద శ్రీకాంత్కుమార్చారి గత పదేండ్లుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగ�
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లత
‘అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. కులవృత్తులే కీలకం. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలి.. అప్పుడే అందరికీ ఉపాధి దొరుకుతుంది.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. మరిన్ని వివరాలకు ఈఈ శంకర్ (9849909845), డిప్యూటీ ఈఈ విక్రమ్ (9849031531) సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్�
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ హితానికి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆకాంక్షించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీవోపీ విగ్రహాల వల్ల ఎ
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 5 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేం�
హైదరాబాద్, ఆగస్టు 27: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శన�
పరిగి : మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలో పూడూరు జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా దంపతుల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టివినాయక విగ్రహ
చిక్కడపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చిక్కడపల్లిలోని �
శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మట్టి వినాయక ప్రత�
భువనగిరి అర్బన్ : కరోనా నేపథ్యలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చవితి సందర్భంగా జిల్లాలో భక్తులు, ప్రజలు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను �