అయిదేళ్ల క్రితం వచ్చి విజయం సాధించిన ‘మత్తువదలరా’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీసింహా కోడూరి, సత్య, ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకుడు.
“మత్తు వదలరా-2’ చిత్రానికి అంతటా మంచి ఆదరణ లభిస్తున్నదని..చిరంజీవి, మహేష్బాబు వంటి అగ్ర హీరోలు బాగుందని ప్రశంసించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు చిత్ర దర్శకుడు రితేష్ రానా. శ్రీసింహా కోడూరి, సత్య �
‘సినిమా చూసి అందరూ హార్ట్ఫుల్గా నవ్వుకుంటున్నారు. ‘మత్తువదలరా’ వరల్డ్లో బాబు లాంటి పాత్రను నాకిచ్చిన దర్శకుడు రితేష్కి, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. సత్యతో వర్క్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. �
Mathu Vadalara 2 | టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘మత్తు వదలరా 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సత్య చేసిన కామెడీకి జనాలు విపరీతంగా క్యూ కడుతున్�
Mathu Vadalara 2 | తొలిభాగం విజయవంతమైతే.. దానికి సీక్వెల్పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం ‘మత్తువదలరా 2’ విషయం అదే జరిగింది. షూటింగ్ని గప్చిప్గా కానిచ్చేసిన ఈ బృందం, విడుదలకు ఇరవైరోజుల ముందు సినిమాకు స�
Mathu Vadalara 2 | ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2). బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు
Mathu Vadalara 2 | ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్గా
‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీసింహ కోడూరి, సత్య లీడ్రోల్స్ చేసిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మాతలు.
‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టీ పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సొగసరి ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం ఈ భామ ‘మత్తు వదలరా-2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.