KN Rajnna | మంత్రివర్గం నుంచి కేఎన్ రాజన్నను తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి పట్టణంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్
కాంట్రాక్టర్లకు బిల్లులియ్యక చలివాగు ప్రాజెక్టులోకి నెల రోజుల పాటు నీటి పంపింగ్ జరగలేదని, దాంతో నీటి సమస్య తీవ్రమై పంటలు ఎండిపోతున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమ�
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
పాకిస్థాన్ ప్రభుత్వం దేశ రాజధాని ఇస్లామాబాద్లో ఆదివారం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయ�
ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేత కార్మికులు ఆందోళ నబాట పట్టారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా చేశారు.
IIT-Guwahati | బీటెక్ విద్యార్థి మృతిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో డీన్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి డీన్ రాజీనామా చేశారు.
Separate Administration Demand | తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ�
సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సీ వర్గా�
MSP | కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశం అనంతరం రైతు నాయకులు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ-MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతు నాయకుడు దర్శన్ పాల్ తెలిపార�
సమీద్ శిఖర్జీ పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఇటీవల లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన అధికార నివాసం వెలుపల భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్,
నల్లగొండ : తెలంగాణపై మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో కదం తొక్కారు. వందలాది మంది ఎమ్మెల్యే