రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ఇది రవితేజ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. శ్రీలీల కథానాయిక. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిస
అగ్ర హీరో రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్లో అంచనాలు భా
రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే
‘నా సామిరంగ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ భామ ఆషికరంగనాథ్. తొలి ప్రయత్నంలోనే యువతరానికి బాగా చేరువైంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్రలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకా�
‘ఇడియట్'లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ సాంగ్ ఎంత హిట్టో తెలిసిందే. దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరపరిచి, స్వయంగా ఆలపించిన ఆ పాట రాష్ర్టాన్ని ఓ ఊపు ఊపేసింది. మళ్లీ ఆ పాటను.. ఆ ఫ్లేవర్నూ గుర్తుచేస్తూ..
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఆదివారం హీరో రవితేజ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ను విడు
ప్రస్తుతం రవితేజ ‘మాస జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే9న విడుదల కానుంది. ఇదిలావుంటే.. రవితేజ లైనప్ విషయంలో ఓ క�
ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేరళలో వందకోట్ల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఆ సినిమాను తెలుగులో పునర్నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.