PM Modi : సుజుకీ కంపెనీకి చెందిన ఈ-విటారా ఎలక్ట్రిక్ కారును ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుజుకీ కంపెనీ ప్రెసిడెంట్, గుజరాత్ సీఎం కూడా పాల్గొన్నారు. అహ్మదాబాద్లోని మారుతీ ప్లాంట్లో ఈ-�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో కలిసి టీ హబ్.. మొబిలిటీ చాలెంజ్ను నిర్వహిస్తున్నది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్లకు మార్కెట్పై అవగాహన కల
Car Prices | వాహన సంస్థలు మళ్లీ ధరలు పెంచబోతున్నాయి. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, బీఎస్-6 నూతన మార్గదర్శకాలు అమలులోకి రానుండటంతో సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను
Maruti @ Kamarajar Port | విదేశాలకు తమ వాహనాలను ఎగుమతి చేసేందుకు మారుతీ సుజుకీ సంస్థ తమిళనాడులోని కామరాజర్ పోర్టుతో ఒప్పందం చేసుకున్నది. ఏటా 20 వేల కార్లను ఎగుమతి చేసేలా ఐదేండ్లకు ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
చిన్న, పెద్ద కార్లపై ఒకే రీతిలో పన్ను వేయడం సరికాదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న కార్లకు విశేష ఆదరణ, తగిన మార్కెట్ ఉన్న వి�
దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. దీంట్లోభాగంగా సీఎన్జీ, ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు
దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం
న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ మార్కెట్లోకి సెలేరియో సీఎన్జీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ. ఈ కారు ధరను రూ.6.58 లక్షలుగా నిర్ణయించింది. కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తోపాటుఎస్-సీఎన్టీ టెక�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అ
ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళుమారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్గేర్లోనే న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయై మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. విక్రయాల్లో 10 లక్షల మైలురాయికి చేరుకున్నది. 2015 �
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ఉత్పత్తిని చిప్ల కొరత వేధిస్తున్నది. సాధారణ ఉత్పత్తిలో సగానికిపైగా ఈ సెప్టెంబర్లో పడిపోవచ్చని మంగళవారం తెలిపింది. హర్యానా, గుజరాత్ల్లోన�
వచ్చే నెలలో ధరలను పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచ�