ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ సింగ్ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్తో రెండో వివాహం జరుగనున్నది. చండీగఢ్లోని ఆయన నివాసంలో జరుగనున్�
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�
పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన యువ
తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్, అగ్ర కథానాయిక నయనతార పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. విదేశాల్లో షికార్లు చేయడంతో పాటు అనేక వేద�