Man Murders Woman Friend, Sucide | స్కూల్లో కలిసి చదువుకున్న వివాహితురాలైన స్నేహితురాలిని ఒక వ్యక్తి పెళ్లి కోసం బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితొ పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Man Married 3 Times | ఒక వ్యక్తి మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వరకట్న వేధింపులు, గృహహింసపై మొదటి, రెండో భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే మూడో భార్యతో కల
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేసిన పూర్మాని రాజశేఖర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడ పిల్ల పుట్టినా, వివాహం చేస�
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మైనర్ను వివాహం చేసుకున్నా, వారికి బిడ్డ పుట్టినా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబుర�
Woman Married 8 Men | ఒక మహిళ 8 మందిని పెళ్లాడింది. ఆ భర్తలను బెదిరించి దోచుకున్నది. తాజాగా 9వ పెళ్లి కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: కొడుకు పెళ్లి కోసం ఓ అమ్మాయిని చూశాడు తండ్రి. ఇంట్లోవాళ్లు వద్దన్నా ఆ అమ్మాయిని కోడలిగా చేసుకుంటానన్నాడు. కానీ చివరకు కాబోయే కోడల్ని అతనే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.
పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేట్కు చెందిన యువతి బెంగుళూరులో ఓ కామన్ ఫ్రెండ్స్ మీటింగ్ లో శశాంక్ వేలూరిని కలిసింద�
Anuradha | ఏడు నెలల్లో 25 మందిని పెండ్లాడి విలువైన వస్తువులతో ఉడాయించిన నిత్య పెళ్లి కూతురు అనురాధ(23)ను మధ్యప్రదేశ్ పోలీసులు సోమవారం వల పన్ని పట్టుకున్నారు.
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
Woman Elopes With Loan Recovery Agent | తాగుబోతు భర్త వేధింపులపై అతడి భార్య విసిగిపోయింది. లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్తో పరిచయం పెంచుకున్నది. చివరకు అతడితో కలిసి పారిపోయి పెళ్లాడింది. ఇది తెలుసుకుని ఆ గ్రామస్తు�
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం అతడే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో.. సోనిపట్కు చె