పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�
ఫేస్బుక్లో పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత పదేళ్లుగా మొబైల్ ఫోన్లో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా ప్రేమాయణం సాగించారు. గత ఏడాది ఆగ్రాలోని తాజ్మహల్ వద్ద వారిద్దరూ తొలిసారి కలుసుకున�
బాలిక చాలా రోజులుగా స్కూల్కు రావడం లేదు. స్కూల్ టీచర్లు ఆరా తీయగా ఆమెకు పెళ్లి చేసినట్లు తెలిసింది. దీంతో స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.
ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు.
సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పెళ్లి చేసుకున్నాడు. బెకీ బోస్టన్ను అతను మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాలో పోస్టు చేశాడు. జస్ట్ మ్యారీడ్ అని తన ఫోట�
బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్ చేసి వివ�
కీవ్: ఉక్రెయిన్కు చెందిన ఒక జంట వినూత్నంగా వివాహం చేసుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో సంప్రదాయంగా ధరించే తెల్లని దుస్తులు, సూట్కు బదులుగా వధువరులు మిలిటరీ యూనిఫాం ధరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం చ