ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తామంటున్నది ‘రూపాయి ఫౌండేషన్'. ఆదివారం ఓ జంటను ఒక్కటి చేయనున్నది కూడా! సామాజిక సేవలో భాగంగా 15 ఏండ్లుగా దాదాపు వందకుపైగా అనాథలు, దివ్య�
103 Year Old Freedom Fighter Married | 103 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు వార్తల్లో నిలిచాడు. తన వయసులో సగం కన్నా తక్కువ వయసున్న మహిళను పెళ్లాడాడు. (103 Year Old Freedom Fighter Married) ఒంటరి తనాన్ని భరించలేక 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ను వివాహం చేసుకున్నట్లు చెప్�
Kashmiri man | ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారి, ఆర్మీ వైద్యుడిగా నటించిన వ్యక్తి పలువురిని మోసగించడంతోపాటు ఏడుగురు మహిళలను పెళ్లాడాడు. పాకిస్థాన్లోని వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమా�
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల�
Kerala Couple Suicide | మూడు నెలల కిందట కూతురుకు గ్రాండ్గా వివాహం జరిగిన ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అలా�
పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�
ఫేస్బుక్లో పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత పదేళ్లుగా మొబైల్ ఫోన్లో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా ప్రేమాయణం సాగించారు. గత ఏడాది ఆగ్రాలోని తాజ్మహల్ వద్ద వారిద్దరూ తొలిసారి కలుసుకున�
బాలిక చాలా రోజులుగా స్కూల్కు రావడం లేదు. స్కూల్ టీచర్లు ఆరా తీయగా ఆమెకు పెళ్లి చేసినట్లు తెలిసింది. దీంతో స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది.
ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు.