ఏపీలోని నడికుడి సమీపంలో ఘటన మృతులు నల్లగొండ జిల్లావాసులు నార్కట్పల్లి, జూన్ 21: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జ
వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక తమ జీవితంలో ఏ మార్పు లేదని అంటున్నాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. పెళ్లయిన మరుసటి రోజే ఎవరి షూటింగ్లకు వాళ్లు వెళ్లిపోయాం అని చెబుతున్నాడు. నాయిక ఆలియా భట్తో ఐదేళ్లుగ�
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో గురువారం జరిగింది. దే�
లక్నో: ఇరవై ఏండ్ల పాటు సహ జీవనం చేసిన ఒక వృద్ధ జంట ఇటీవల పెండ్లి చేసుకుని ఒక్కటైంది. గ్రామస్తులే దగ్గరుండి వీరి వివాహం జరిపించడంతోపాటు పెండ్లి ఖర్చులన్నీ భరించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవో జిల్లాలో ఈ ఘట�
లక్నో: మాజీ భార్య సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలుసుకుని ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బడాన్లో ఈ ఘటన జరిగింది. 2016లో మైనర్లైన ఒక జంటకు పెండ్లి జరిగింది. ఆరు న
వెండితెరపై అలరిస్తున్న అందాల భామలు ఒక్కొక్కళ్లుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహరీన్ మరి కొద్ది రోజులలో భవ్య అనే వ్యక్తిని పెళ్లాడను