రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో సొంత పార్టీ నేతలతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�
BRS | పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం
Marri Janardhan Reddy | పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం, రేపటి గెలుపు కోసం కొట్లాడే కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
‘ధాన్యం కొనాలంటే రైతులు అధికారుల, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా?. ధాన్యం కొనాలని ధైర్యంగా అడిగితే కేసులు నమోదు చేస్తారేమోనని రైతులు భయపడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప
కాంటా వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించే విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకపక్ష వైఖరిపై నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Marri Janardhan Reddy | మంత్రి జూపల్లి ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తార
Marri Janardhan Reddy | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృధా చేశారని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్�
Marri Janardhan Reddy | కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీ�
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీ�
వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమైపోయిందని, కార్యకర్తలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్