Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అరాచకాలు అంతులేకుండా పోతున్నాయి. కాంగ్రెస్ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ను విత్ డ్రా చేయించే ప్ర
తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టి ప్రత్యేకత చాటుకున్నది. మంత్రులతో పోటీపడి మరి
Marri janardhan reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని.. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రా
Marri Janardhan Reddy | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
నల్లమల్లలో గులాబీ గర్జించింది. కం దనూలులో కదం తొక్కింది. సీఎం సొంత జిల్లా అయిన నాగర్కర్నూల్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ జిల్లా �
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని, ఓటు అడగడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను గ్యారెంటీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం తెలక�
అధికార కాంగ్రెస్ను ఓటమి భయం వణికిస్తున్నది. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే భయంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నది. ఎన్నికల నిబం�
BRS Party | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఇప్పటికే అన్ని సర్వేలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో జూబ�
తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) అన్నారు. ఇన్ని గంటలు తమను ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. ఓరల్ కంప్లయింట్ చేస్తేనే ఇలా దాడులు చేస�
నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇదే నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా ఉపఎన్నికలే ముఖ్యమైనట్టు వ్యవహరించడం సరికాదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్
తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటి
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో �