నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్ల
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుండడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల�
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర
Marri Janardhan Reddy | నీట్ ప్రశ్నా పత్రాల లీకేజి విషయంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరువని, వారు సృష్టించిన ఎరువుల కొరతతో రాష్ట్రంలో రైతులు విలవిల్లాడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విమర్శించారు. నాగర్కర్నూల్లోని ఆయన నివాసంలో గురు�
Marri Janardhan Reddy | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఒక్క ఒటు కూడా మిస్ కాకుండా బీఎల్ఏలు జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం నాగర్కర్నూల్ రూ�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో సొంత పార్టీ నేతలతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార�
BRS | పెద్దముద్దునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం
Marri Janardhan Reddy | పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం, రేపటి గెలుపు కోసం కొట్లాడే కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.