అధికార కాంగ్రెస్ను ఓటమి భయం వణికిస్తున్నది. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే భయంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నది. ఎన్నికల నిబం�
BRS Party | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఇప్పటికే అన్ని సర్వేలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో జూబ�
తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) అన్నారు. ఇన్ని గంటలు తమను ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. ఓరల్ కంప్లయింట్ చేస్తేనే ఇలా దాడులు చేస�
నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇదే నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా ఉపఎన్నికలే ముఖ్యమైనట్టు వ్యవహరించడం సరికాదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్
తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటి
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో �
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు సెప్టెంబర్ 17 అని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్ద�
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి
ఒక ప్రజాప్రతినిధి ఏదైనా పని చేయమని అడిగితే దానిని బాధ్యతతో సాధించి పెడి తే ఆ సమయానికి గుర్తు చేసుకొని మరిచిపోతున్న ఈ రోజుల్లో తన హయాంలో చేపట్టిన ఓ భారీ వంతెన నిర్మాణాన్ని గుర్తు చేసుకొని ఆ నిర్మాణాన్ని �