ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.
Mirchi | గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు రూ.25 వేలకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా �
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మావినేల్లి గ్రామంలో సక్రునాయక్ తాండ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫేడ్ మార్క్ఫెడ్ అధ్వర్యంలో పక్షం రోజుల క్రితం కందుల కోనుగోళ్లు ప�
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
Telangana | రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
మార్క్ఫెడ్లో ఎరువుల విక్రయం గాడి తప్పింది. హెడ్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకొని కిందిస్థాయి సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నట్టు వరుసగా జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో జొన్న పంట దిగుబడిలో సగమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నిర్ణయిస్తూ జొన్న కొనుగోలుపై గురువారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎరువులను నిల్వ చేయడం, సరఫరాలో ఒకే కంపెనీ మోనోపలీకి చెక్ పెట్టే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎరువుల సరఫరా, నిల్
మార్క్ఫెడ్లో జీఎం విష్ణువర్ధన్రావు సరెండర్ వ్యవహారం ఉత్కంఠ మలుపు తిరిగింది. విష్ణువర్ధన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు దీనిపై మార్క్
2024-25 సంవత్సరానికి గాను ఎరువుల సరఫరా, నిల్వకు సంబంధించిన చర్యలపై మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వారినే ఈ ఏడాది కొనసాగించాలా? లేదందే, కొత్తగా మళ్లీ ట
ఎండీగా సీహెచ్పీ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎండీ (ఎఫ్ఏసీ)గా ఉన్న ఐఏఎస్ హన్మంతు కొండిబా స్థానంలో ఆయనను నియమ�