మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షా పుల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో మకజొన్నల విక్రయానికి నిర్వహించిన టెండర్లలో అక్రమాలకు చోటు ఇవ్వవద్దంటూ రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మార్క్ఫెడ్ ఎండీకి రాసిన లే
రైతులు సమకూర్చుకున్న గన్నీ సంచుల పైసలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. మక్కల పైసలతో పాటే గన్నీ పైసలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది.
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస�
వ్యవసాయశాఖ అనుబంధ కార్పొరేషన్లలో కొంత మంది అధికారుల గుత్తాధిపత్యం కొనసాగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఏడు, ఎనిమిదేండ్లుగా ఒకే విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఎంత మంది ఎండీ�
మార్క్ఫెడ్లో ఒకేసారి 13 మంది అధికారులను బదిలీ చేస్తూ మార్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ స్థానాల్లో అందరూ రిపోర్ట్ చేయగా.. హెడ్ ఆఫీస్లో చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.
Mirchi | గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు రూ.25 వేలకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా �
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మావినేల్లి గ్రామంలో సక్రునాయక్ తాండ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫేడ్ మార్క్ఫెడ్ అధ్వర్యంలో పక్షం రోజుల క్రితం కందుల కోనుగోళ్లు ప�
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు