జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించిన మొత్తం జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను
Jowar Procurement | రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట�
రాష్ట్రంలో యాసంగి సీజన్లో మక్క పండించిన రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా ప్రారంభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, ద�
మక్క రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు �
జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ‘మార్క్ఫెడ్ గోల్డ్' పేరుతో వ�
యాసంగి సీజన్ శనగల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా పంట కొనాలని అధికారులను సీఎం కే�