మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు వెల్లడించింది. అజోవ్ ప్లాంట్కు రక్షణగా ఉన్న సై
కీవ్: మరియపోల్ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు ఇటీవల రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ సైనికులు ఆధీనంలో ఉంది. అయితే ఆ ప్లాంట్ల�
మాస్కో: మహాభీకరంగా సాగిన మరియపోల్ ఆక్రమణ దాదాపు ముగిసింది. ఆ తీర ప్రాంత నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. కానీ అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ను మాత్రం వదిలివేస్తున్నట్లు �
మాస్కో: మారియపోల్ నగరంలో సుమారు 1026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా పేర్కొన్నది. మారియపోల్లో కొన్ని వారాల నుంచి భీకర దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ నగరం రష్యా ఆధీనంలోకి వెళ
కీవ్: రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మారియపోల్లో వేలాది మంది మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్లో ఆయన పాల్
లండన్: ఉక్రెయిన్లో ఫాస్పరస్ బాంబులతో రష్యా దాడులు చేసే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. మారియపోల్ నగరంలో రష్యా ఆ బాంబులను వాడే ఛాన్సు ఉన్నట్లు బ్రిటన్ అంచనా వేసింది. బ్రిటన్ రక�
కీవ్: మారియపోల్ మారణహోమానికి ఈ వీడియోలే నిదర్శనం. బాంబుల వర్షంతో మోత మోగి.. ఇప్పుడు శిథిలాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. వేల సంఖ్యలో బిల్డింగ్లు నేల మట్టం అయ్యాయి. నగరమంతా నిర్మానుస్యాన్ని
కీవ్: ఉక్రెయిన్లో కొన్ని రోజుల క్రితం మారియపోల్లోని డ్రామా థియేటర్పై రష్యా మిస్సైల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 300 మంది మృతిచెంది ఉంటారని ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్ల
Mariupol | గత మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేస్తూ చిన్న దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒకవైపు చర్చలకు రమ్మని పిలుస్తూనే.. తాము అన్నదే సాగాల
chemical plant | ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సుమీపై రష్యన్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో నగరం సమీపంలో ఉన్న సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ (chemical plant) నుంచి భారీగా అమ్మోనియా (Ammonia) వాయువ
మాస్కో: సుమారు 1300 మంది తలదాచుకుంటున్న మారిపోల్లోని డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వందలాది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ ఘటన పట్ల రష్యా కొత�
కీవ్: రష్యా దాడిలో దారుణం జరిగింది. వేలాది మంది శరణార్థులు తలదాచుకుంటున్న మారిపోల్ డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో వందల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంద�