ఎక్కడ దాచినా ఆబ్కారి అధికారులు పట్టుకుంటుండడంతో ఇక దేవుడే దిక్కనుకుని, పూజా మందిరంలోని దేవుళ్ల చిత్రపటాల వెనక గంజాయిని దాచిపెట్టిన ఒక ఘరానా పాతనేరస్తుడు ఆబ్కారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పు చ
‘విశాఖపట్నం అరకులో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిని పంచుకుంటుండగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 11.780 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నాం.
తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కుతున్నారు. మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా దుర�
ఏపీ నుంచి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.01లక్షల విలువ చేసే 14కిలోల గంజాయి,
గంజాయి ముఠా గుట్ట రట్టు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. సోమవారం పహాడీషరీఫ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. బడంగ్పేట పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద బాలా�
సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ కలుపుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను గంజాయి కేసులో ఇరికించారంటూ అంతకుముందు ఆయన సెల్ఫీవీడియో తీసుకున్నాడు. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్
బోనాల ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీషీటర్ను నియంత్రించకుండా.. ఆడ్డుకున్న తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, థర్డ్డిగ్రీ ప్రయోగించారని ముగ్గురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లంతా కుళ్�
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ సెక్యూరిటీ గార్డు గంజాయి దందాలోకి దిగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన శుభకంఠ జన రెండేండ�
గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం ప్రకా రం.. చిక్కడపల్లి పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కొంతమంది గుర్తు తెలియని �
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువతని పట్టి పీడిస్తున్న గంజాయి మత్తును వదిలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టప్పాచబుత్రా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఎంఏ.జావిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నట్రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇసాక్(33) కార్పెంటర్, ఇసాముద్దీన్ (
సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి.. గంజాయి వ్యాపారం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి ఇన్స్పెక్టర్�
అక్రమ సంపాదన కోసం కొందరు యువతను మత్తులో ముంచుతూ వారి భవిష్యత్తును చిత్తు చేస్తున్నారు. చదువుకునే వయస్సులోనే గంజాయివైపు మళ్లించి మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడ