కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చంద్ర వెల్లడించిన వివ
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానిక�
విశాఖ కేంద్రంగా ఆన్లైన్లో దందా మధ్యప్రదేశ్ పోలీసు దర్యాప్తులో వెల్లడి హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్