మహారాష్ట్రలోని థానెకు చెందిన ఓ వ్యక్తి 21 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తిచేసి ఇంటికి తిరిగొచ్చే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్కు రంగం సిద్ధమైంది. నగరం వేదికగా ఈనెల 25న జరిగే హైదరాబాద్ మారథాన్లో 25,500కు పైగా రన్నర్లు పోటీపడుతున్నారు. ఇందులో భారత్తో సహా 17 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ అదృష్టాన్ని పర
రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే లేచి పది అడుగులు వేయమని చెబితే 20 కారణాలు చెప్పి బెడ్ మీద నుంచి లేవనంటున్న నేటి యువతకు మనిషికి డబ్బు, ఇతర సుఖాల కంటే ఆరోగ్యం ఎంత అవసరమో చాటి చెబుతున్నాడో వృద్ధుడు.
మరణం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, సమస్యను ఆహ్వానించి దానిని సమర్థంగా పరిష్కరించినప్పుడే మనిషి మరింతగా రాటుదేలుతాడని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హాన్స�
ఐదు పదుల వయసులోనూ ఎవరికీ తీసిపోని రీతిలో పరుగుపై ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఆమె సిద్ధమయ్యారు. వృత్తిరీత్యా నేచర్క్యూర్ దవాఖానలో డాక్టర్ అయిన ఎమ్ నాగలక్ష్మి సైకిల్పై హైదరాబాద్ నుంచి సిద్దిపే�
Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Minister Talasani | రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (SEMI) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్ర
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సముచిత రీతిలో సత్కరించింది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ విజేత, తమ సంస్థ బ్రా
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్కు (Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేశ్ విశాఖపట్నంలో (Visakhapatnam) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్లో (RK Beach) పారా గ్లైడింగ్ (Paragliding) చేస్త
ఆదివారం జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో మాన్సింగ్, జ్యోతి గవాతె పురుషుల, మహిళల టైటిల్స్ గెలుచుకున్నారు. మాన్సింగ్ తన కెరీర్ అత్యుత్తమ టైమింగ్ నమోదు చేయగా, గత యేడాది విజేతగా నిలిచిన జ్యోతి తిరిగి టైట
80 ఏండ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబై మారథాన్లో పరుగుపెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్లో 55,000 మందికి పైగా పాల్గొనగా బామ్మ పార్టిసిపేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్
రేపు 68 కిలోమీటర్ల అల్ట్రారన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న అల్ట్రారన్ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప�
Yarlagadda Venkateswara rao | పాతికేండ్ల కుర్రాళ్లు కూడా పది అడుగులు వేయడానికి ఆయాసపడుతున్న ఈ రోజుల్లో.. 66 ఏండ్ల యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆడుతూ పాడుతూ రోజూ 30 కిలోమీటర్లు పరుగులు తీస్తారు. పరుగు కోసమే ఉద్యోగం వదులుకున్నారు.
CP Anjani Kumar | హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్ను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. నక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్