రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమరశంఖం పూరించింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం, కమిటీల పేరుతో తాత్సారం చేయడం, పైగా అవమానిం�
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన అనివార్యత ఏర్పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్ప
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన
టీజేఏసీ అధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న బీటీఎన్జీవోలు వినూత్న నిరసనకు దిగారు. నోటికి నల్ల వస్ర్తాలతో మౌనదీక్ష చేపట్టారు. గోపన్పల్లి స్థలాల ఆక్రమణకు నిరసనగా వారు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 14వ రో�
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కారించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన �
ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. గోపన్పల్లిలోని బీటీఎన్జీవోస్ స్థలాల్లో ప్రైవేట్ �
గచ్చిబౌలిలోని భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచ్వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించడంపై తెలంగాణ ఉద్యోగుల
రాష్ట్రంలోని వసతి గృహ సంక్షేమాధికారుల(హెచ్డబ్ల్యూవో) సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో�
రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, �
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్డౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేట
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని స�