దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు మునుపటితో పోల్చితే దారుణంగా పడిపోయింది. కీలకమైన తయారీ, గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత భారీగా క్షీణించడం గమనార్హం.
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల�
Tesla: టెస్లా కంపెనీ భారత్లో తన కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తిగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ ఆ కంపెనీ ఇండియాలో షోరూమ్లను ఏర్పాటు చేసేందుకు ఆస�
దేశంలో తయారీ రంగ వృద్ధిరేటు గత నెల 14 నెలల కనిష్ఠాన్ని తాకింది. ఫిబ్రవరిలో 56.3గానే నమోదైంది. అంతకుముందు నెల జనవరిలో ఇది 57.7గా ఉండగా.. నెల రోజుల్లోనే 1.4 మేర దిగజారిపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్, నవంబర్ నెలల్�
ఇండస్ట్రియల్ ఆల్కహాల్ (స్పిరిట్) ఉత్పత్తి, తయారీ, సరఫరాపై నియంత్రణ అధికారం రాష్ర్టాలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో ఎనిమిది మంది అన�
అమెరికా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్న ఆయనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు జేకేఎఫ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు.
India GDP : 2023-24 ఆర్ధిక సంవత్సరానికి భారత్ జీడీపీ అంచనాలను మించి 8.2 శాతం వృద్ధి నమోదుచేసింది. జనవరి-మార్చి క్వార్టర్లో 7.8 శాతం వృద్ధి సాధించింది.
సృజనాత్మక ఆలోచనలకు భౌతికరూపం ఇచ్చే కర్మాగారం టీ-వర్క్స్.. నూతన ఆవిష్కరణల్లో ఇండియా అగ్రగామిగా ఎదిగే ప్రక్రియను వేగవంతం చేయనున్నది. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకో సిస్టమ్స్కు తోడుగా నిలువనున్నద�
భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్నతరహా ఆయుధాలు ఉత్పత్తి కానున్నాయి. నగరానికి చెందిన ఐకామ్ సంస్థ రక్షణ
ఐఐటీలో సీటొస్తే భారీ ప్యాకేజీ ఖాయమని ఫిక్సయిపోతారు. కానీ, ఆమె మాత్రం జీవితంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఇండియాలో ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్ నడిపింది. లండన్లో ఫిన్ టెక్ కంపెనీ నిర్వహించింది. ఆడవాళ్ల ఉని�
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఈ విమానాల తయారీని ఎయిర్బస్-టాటా గ్రూపు