దేశంలో 5జీ సేవలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుత 4జీ కంటే ఎంతో వేగంగా ఉండే ఈ 5జీ ఆధారంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్
దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డ�
వికలాంగుల పరికరాల తయారీ కంపెనీ సౌత్ రీజినల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అలిమ్ కో (ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ డైరెక్టర్ ఉమేశ్ జిలానీని అఖిలభారత
వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏ�
హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
అక్రమ మద్యం| ఉత్తరప్రదేశ్లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. ద�
డీఆర్డీఓ మరో ముందడుగు | ఏరోఇంజిన్ సాంకేతికతలో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) మరో ముందడుగు వేసింది. క్లిష్టమైన ఏరో ఇంజిన్ భాగాల తయారీలో ఉపయోగించే సమీప ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చే�