రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ రూ.3,248 కోట్ల విలువైన డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఇందుకు సంబంధించి చెక్ను విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్కు ఎన్టీప
రిసార్టు రాజకీయాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లాయి. అది కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. హర్యానా బీజేపీకి చెందిన కౌన్సిలర్లు దేశ సరిహద్దులు దాటి నేపాల్కు వెళుతున్నారు.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉన్నది. ఇక బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఈ రెండు �
గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్లాల్ ను
Nuclear Power Plant: బీహార్లో స్మాల్ మోడ్యులార్ రియాక్టర్(ఎస్ఎంఆర్) పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనునట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తెలిపారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్య�
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయడంలేదని కేంద్ర గృహ నిర్మాణ, విద్యుత్తు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఆరోపించ
కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం కరీం‘నగరం’లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ స్కూల్ పార�
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి వచ్చిన ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట�
అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీ వ�
Manohar Lal Khattar | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్
హరియాణలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ లోక్సభ ఎన్నికలపై, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని హరియాణ మాజీ సీఎం