Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
Archeries Championship | జాతీయ స్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్ షిప్-2021లో నార్సింగి మున్సిపాలిటీ గండిపేటకు చెందిన బల్లి మనీష్ సత్తా చాటాడు. ఈనెల 26న తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్షి�
మణికొండ : తెలంగాణలోనే ప్రాచుర్యం పొందిన నార్సింగి వ్యవసాయ మార్కెట్యార్డును సమిష్టి కృషితో అభివృద్ది పర్చుకోవాలని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ సర్వసభ్
మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధ
మణికొండ : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పోచమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రారంభ పూజ కార్యక్రమాలు గత మూడు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం గోమాత పూజ, పతిష్ఠాప�
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
TS Council | కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజి�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ నెల 25న కురిసిన భారీ వర్షానికి వరద నీటి కాలువలో ఓ వ్యక్తి గల్లంతై దుర్మరణం చెందిన ఘటన పై జిల్లా కలెక్టర్ శర్మన్ తీవ్రంగా స్పందిం
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�