అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. కరోనా తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉరేసుకునే ముందు తండ్రిని ఇంటి నుంచి దూరం పంపించడమే కాకుండా.. ఇంట్లో ఉన్న పాతబట్�
Hyderabad | హైదరాబాద్ : మణికొండలోని లాలమ్మ గార్డెన్లో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, �
ఒకప్పుడు పాలకొండ (Palakonda) అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వాటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబ�
ఔటర్ సర్వీస్ రోడ్డు పక్క నుంచి కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనుల్లో అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకా
హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటి సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అల్కాపూర్ కాలనీలో ప్రతిష్ఠించిన శ
మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ప్రజలకు అవసరమైనంతగా తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రజా రవాణా వ్యవస్థ, పేదలకు అందుబాటులో గృహ వసతి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్