Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. కుల గణన, పూర్వాంచలీలకు మంత్రిత్వ శాఖ, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మధ్యతరగతి వర్గాలపై తాము దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్
YS Jagan | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
MVA Manifesto | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చింది.
Maharastra elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra elections) పోలింగ్కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) 'సంకల్ప్ పత్ర' పేరుతో దీనిని వ
తమకు పాత బకాయిలు చెల్లించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో బకాయిల్లో 50 శాతం బాండ్ల రూపంలో ఇచ్చిన యాజమాన్యం, వీటిని ఐదేండ్లలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖలవారీగా పద్దులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Loksabha Elections 2024 : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఎందుకంటే ఆ పార్టీ అసలు హామీలను నెరవేర్చదని రాజస్ధాన్ సీఎం భజన్లాల్ శర
Loksabha Elections 2024 | కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ఎలాంటి ప్రస్తావన లేదని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.
హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో, ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి 14 ప్రధాన హ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్ కంటే పాకిస్థాన్లో ఎన్నికలకు సరిగ్గా సర�
ఒకానొకప్పుడు ఓ రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు సంగీతం అంటే మక్కువ. మంచి సంగీతంతో కూడిన పాట పాడినవారికి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఓ సంగీత విద్వాంసుడు రాజు దగ్గరకు వచ్చి, పాటలు పాడాడు. రాజు సం�