Manthani | మంథని నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం మండలాలతో అనుసంధానం చేసిన దశాబ్దాల చరిత్ర గల అడవి సోమనపల్లి మానేరు వంతెనకు ఎట్టకేలకు మరమ్మత్తులు ప్రారంభం అయ్యాయి.
మానేరు నదిలో అక్రమ టోల్ ట్యాక్సీ వసూళ్లకు అధికార యంత్రాం గం చెక్ పెట్టింది. కొద్దిరోజులుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసింది. ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేక
మానేరు నదిపై అక్రమ వసూళ్ల దందాకు తెరపడింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మానేరు నదిలో మట్టి రోడ్డుపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేస�
Peddapalli | పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్గేట్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో ఉన్న 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గోదావరి నది, మానేరు వాగు వరదలతో బరాజ్ గేట్ల ప్రాంతంలో ఇసుక భారీగా వచ్చి చేరడంతో గేట్లు వేసే పరిస్థితే లేదు
గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే చిక్కుకుపోగా, శుక్రవారం సాయంత్రం డీఆర్ఎఫ్ బృందాలు వారిని క్షేమంగా �
అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన
Maneru River | కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది
మానేరు నదిని అభివృద్ధి చేస్తే థేమ్స్ నదిలా మారుతుందన్నా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కే
కార్పొరేషన్ : కరీంనగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్