యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రైల్వే పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్
మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా కూడా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఆ మధ్య తెలంగాణ మంత్రులతో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పవర్ పాయ�
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ తమ పంథాలో దూసుకుపోతున్నారు.ఈ ఇద్దరు హీరోలకు ఇటీవలి కాలంలో సరైన సక్సెస్లు రాకపోవడంతో సినిమాలు తగ్గించే
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం �
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు,మంచు మనోజ్ పరిశ్రమలో పెద్దగా రాణించలేకపోయారు. మంచు విష్ణు అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తూ మరోవైపు విద్యానిక�
తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృ�
ఈవీవీ తనయుడిగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నరేష్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అల్లరి సినిమాతో ఆరంగేట్రం చేసిన నరేష్ అల్లరి నరేష్గా మారాడు. ఇక తన కెరీర్లో వై�
మంచు మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కెరీర్ తొలి నాళ్లలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అయితే ఇటీవలి కాలంలో మనోజ్ను హిట్స్ పలకరించకప�
టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి హీరో సినిమా ప్రమోషన్స్ లో మరో హీరో పాల్గొంటుంటారు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ �
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఈ మధ్య కాలంలో విడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. కొన్నేళ్ల కింద ఈయన తను ప్రేమించిన అమ�