గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
Manchala | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. లబ్దిదారులను ఇండ్లలోకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ�
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా కొంతమేర భూమికే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో తక్కువ పడడంతో వ్యవసాయ శ�
Arutla Model School | కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో ప్రభుత్వం పాఠశాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో మంచాల మండలం ఆరుట్ల ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్గా ఎంపిక చేశారు. జిల్లా పరిషత్
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుండి జాపాలకు వచ్చే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు నిత్యం నరకయాతన పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సహకార సంఘం చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం �
Manchala | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లలో వ్యవసాయం పండుగలా ఉండేది. ఇప్పుడు మాత్రం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు ఒక్కసారిగా విలయతాండవం చేయడంతో పంటలు ఎండిపోతుండడంతో చేసిన అప్పులు ఎలా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషే�
Venugopala Swamy Kalyanam | రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ ఆవరణలోని కళ్యాణ మండపంపై వేణుగోపాల స్వామి రుక్మిణి, సత్యభామ కళ్యాణం కనుల పండువగా
జపాలలో కల్తీ పాల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన కొందరు కల్తీ పాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. పాల వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పాలకంటే రెండింతలుగా కల్తీ పాలను త�
Heat Wave | మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టప�