తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపటిన ‘మనఊరు- మనబడి’ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులతోపా టు ప్రజాప్రతినిధులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదేశించారు.
జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మంజూరైన గ్రామపంచాయ తీ భవన నిర్మాణ పనులను ఈ నెల 30లోగా ప్రారంభించాలని సంబంధితశాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
విద్యారంగంలో సంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం వెనకబడి ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందింది.
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతల చేయూత తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సర్కారు బడులు సైతం కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్ది, అందులో చదివ�
రాష్ట్రంలోని సర్కారు బడులు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా 2 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరీక్షల కమిషనర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధి�