గీసుగొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామాన్ని గురువారం కలెక్టర్ బీ గోపి సందర్శించారు. గ్రంథాలయం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో సకల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పు�
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పో తున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్కారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యం తో మనఊరు-మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి సనులు చేపడుతా మని తుందని ఆర్జేడీ వి జయలక్ష్మి అన్నారు.