చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత మార్చడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాల
మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కాంతారావు తెలంగాణ ఉద్యమంలో చే
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. వాన తగ్గినప్పటికీ పొలంలో నీళ్లు వరద తగ్గకపోవడంతో పొలాలన్నీ వరదలో మగ్గిపోతున్నాయి. మరో ఒకటి రెండు రోజులు ఇలానే ఉంటే చేతికి వచ్చిన పంట వరి గొలుస
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేసరికి ఫెన్సింగ్ వేసి ఉంది. పాఠశాలకు వెళ్లే దారి రాత
మానకొండూర్ నియోజకవర్గంలో బూతు రాజకీయానికి అంతం పలకాలని, నియోజకవర్గం పరువు తీస్తున్నారని, బూతు, బుద్ధి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఎమ్మెల్యే కవ్వంప
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
రైతులకు ఇంకా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. తెల్లారిందంటే ఎక్కడ చూసినా యూరియా ఎక్కడ దొరుకుతుందో.. అనే దిగులే. ఇట్లాంటి బాధ ఇంకా తప్పడం లేదు. ఊటూరు సోసైటీ పరిధిలోని వేగురుపల్లిలో సోమవారం యూరియా కోసం రైతు�
మద్దికుంట గ్రామానికి చెందిన కుక్కల సురేష్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు తల్లి రమ, భార్య ప్రియాంకను సురేష్ నేత్రాలను దానం
పేరుకు ఎస్బీఐ బ్యాంకు.. కానీ అక్కడికి పోవాలంటే ఖాతాదారుకు భయం అవుతోంది. బ్యాంకు సేవలు దేవుడెరుగు.. బయట పడితే చాలు అన్నచందంగా మారింది బ్యాంకు భవనం. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన క్వార్టర్స్ లో గత 20 ఏళ్ల నుండి బ్�
ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమీషన్ లు తీస�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇ�
ఎల్ఎండీ రిజర్వాయర్లో ఉన్న శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు జేసీబీ యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన రైతుల సమాచారంతో గ్రామ�
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.