ఎల్ఎండీ రిజర్వాయర్లో ఉన్న శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు జేసీబీ యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన రైతుల సమాచారంతో గ్రామ�
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడ�
ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతి సంప్రదాయాలు, మానవ నాగరికత మూలాలను చేరవేయడానికి వారధిగా నిలుస్తున్న గ్రామీణ జానపద ప్రజాకళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహ�
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా
మండలంలో అకాల వర్షం, ఉరుములు మెరుపులతో రైతులకు తీవ్ర నష్టం వాటిలింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన కుప్పలు తడిసాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల కాయలు నేలరాలాయి. ముల్కనూరులో ఈదురుగాలులకు చెట్టు వి�
అల్గునూర్ గ్రామంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నగరం నిద్రపోతున్న వేళ.. వారి మద్యం సామ్రాజ్యం మేల్కొంటోంది. అల్గునూర్ చౌరస్తా అంతా మాదే అన్నచందంగా వారి ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. వారికి అధిక�
చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
Indiramma house | చిగురుమామిడి, మే 2: ఇల్లిస్తామంటే ఆశగా దరఖాస్తు చేసుకున్నామని, తామంతా అర్హులమని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని సుందరగిరి గ్రామంలో శుక్రవారం చోటుచేస�
MLA KAVVAMPALLY | సమస్యల పరిష్కారానికే ''ఎమ్మెల్యే ఆన్ వీల్స్'' వాహనాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో వాహనాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్�
Strengthen the CPI | చిగురుమామిడి, ఏప్రిల్ 30: భారతదేశంలో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.
BRS CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 25: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్
Sunstroke | ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం
Harvesting | అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోకుండా ఉండేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానకొండూరు డివిజన్ ఏడిఏ శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో వరి పంటలను ఏవో రాజుల నాయుడుతో కలిసి బుధవారం పరిశీలించారు.