ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’లో పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవాలు బుధవారం జరుగనున్నా యి.
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా టీఎల్ఎంతోపాటు ఉపాధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని భట్టుపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సత్యాసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద
ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి పథకం పనులు చివరిదశలో ఉన్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చే పట్టిన పాఠశాలల మౌలిక సదుపాయల కల్పన పనులు త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారానికి నాలుగేండ్లు అవుతున్నది. తొలి విడతలో మాదిరిగా రెండో విడుతలోనూ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రగతి కొత్త శిఖరాలను చే�
వికారాబాద్ జిల్లాలో 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 371 బడుల్లో మొదటి విడుతలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు రూ.ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది.
ద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ నావల్జిత్ కపూర్ ఆకాంక్షించారు. మండలంలోని తనికెళ్ల ఏకలవ్య మోడల్ స్కూల్ను శుక్రవారం ఖమ�
మహబూబ్నగర్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని 291 ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం కార్యక్రమంపై జడ్పీ సమా�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశ�
Minister KTR | తాను చదువుకున్న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పాఠశాలకు తన తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుతో రూ.కోటి విరాళం ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.