రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు �
విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. పేద పిల్లలు చదివే సర్కారు బడులపై చిన్నచూపు చూస్తున్నది. పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం, ప్రగతిపై నిర్లక్ష్య
ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రూ.80 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు రూ.200 కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలి. తెలంగాణలో పేద, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకు�
ప్రభుత్వ విద్యపై శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం అటకెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు - మన బడి’ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చి ఆధునీకీకరణ కోసం నిధులు విడుదల చేశారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన ఊరు - మన బడి పథకానికి శ్రీకారానికి చుట్టి అవసరమైన నిర్మాణాలు, వసతుల కల్పన చే�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదైనా కాంట్రాక్టర్లకు నిధులను ఇంకా విడుదల
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తర
Mana Ooru Mana Badi | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు - మన బడి పథకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలో ప్రస్తావించారు.
సర్కారు పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి పనులను కొనసాగించింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలన్నీ కొత్తందా
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదా పు రూ.10 కోట్ల బిల్లులు ఏడాదికిపైగా రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టామని.. వాటికి వడ్డీలు
వారం పది రోజులుగా కురుస్తున్న ముసురువర్షాలకు పైకప్పుతో పాటు, గోడలకు నీళ్లింకాయి. ఏ గోడ ముట్టుకున్నా తడి చేతులకు అం టుతుంది. పైకప్పు నుంచి వర్షం నీరు ఊరుతున్నది. ముందే పూర్తిగా శిథిలావస్థకు చెందిన పాఠశాల �
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కో�