వారం పది రోజులుగా కురుస్తున్న ముసురువర్షాలకు పైకప్పుతో పాటు, గోడలకు నీళ్లింకాయి. ఏ గోడ ముట్టుకున్నా తడి చేతులకు అం టుతుంది. పైకప్పు నుంచి వర్షం నీరు ఊరుతున్నది. ముందే పూర్తిగా శిథిలావస్థకు చెందిన పాఠశాల �
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కో�
ఇది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్మించిన టాయిలెట్ కాంప్లెక్స్. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కింద రూ. 7.50 లక్షలతో దీనిని నిర్మించింది.
లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీ
సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే�
విద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వి
కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. చిరునోముల ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన తరగతి గదులను పరిశీలించి విద్య
కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించింది. అయితే ప్రభుత్వమే అన్ని సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే ఆలస్యమవుతుందని పేద విద్యార్థుల కోసం ఏద�
సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే త�
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ సిల్ యూనివర్సిటీలన�
హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 530 నర్సరీలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో గ్రామానికి పదివేల మొక్కల చొప్పున జిల్లాలో 53లక్షల మొక్కలను పెంచేందు�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గత పాలకులు తెలంగాణ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపని రంగమంటూ లేదు. రాష్ట్ర అభ్యున్నతికి బాటలు వేసే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో జిల్లా చాలా చోట్ల భూత్బంగ్లాను తలపిస్తూ కనిపించే భవనాల్�
మండలంలోని వీరాయిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 2.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 1.7 కిలోమీటర్ ఓపెన్ డ్రైనేజీ, 180 మీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇటీవల నూతన పంచ�