42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ కోటా పేరిట రేవంత్రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలను బుజ్జగించేందుకు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తున్నది. ఖర్గే చర్చలకు ఆహ్వానించినప్పటికీ కో
కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే పిలిపించుకొని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీయడం కనీస మర్యాద. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 44సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒకటిరెండుసార్లు మినహాయిస్తే ప్ర�
ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పాకిస్థాన్పై ప్రభుత్వం చిన్నపాటి యుద్ధం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడా అక్కడా చేస్తున్న చిన్న చిన్న య�
పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి మూడు రోజుల ముందు అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. అందుకే ప్రధాని తన
జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో మంగళవారం సభ పలుమార
బీహార్ డీఎన్ఏ’ విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి అధికారానికి వచ్చే సమయానికి రాష్ట్ర అధికార యంత్రాంగంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు బీహార్కు చెందినవారు ఉన్నారు. సీనియారిటీ కారణంగా వారిలో కొందర�
ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికలను న్యాయంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు ‘ఈగిల్' పేరిట కాంగ్రెస్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ పల్లెలు, పట్టణాల్లోని ఏ గల్లీ చూసినా, ఏ వాడకు వెళ్లినా బెల్ట్షాపుల జాడలు కనిపిస్తున్నాయి. ఊళ్లల్లో ఏ బస్టాండ్ పక్కన చూసినా, ఏ వాడలోని కిరాణా దుకాణంలోకి తొంగిచూసినా మద్యం అక్రమ అమ్మకాలు బహిరంగం�
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల్లో, కాంగ్రెస