చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ అమ్మవారిని ఆదివారం కుటుంబ సభ్యులతో కలి�
komuravelli mallanna temple | తెలంగాణలోని ఒక్కో శివాలయానిది ఒక్కో ప్రత్యేకత. వీటిలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రానిది మరింత ఘనత. చాలా ఆలయాల్లో వేప, రావి చెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం గంగరేగు చెట్టు స్థల వృక్షంగా పూజలు అందుకొం
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఏడేండ్లలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులువచ్చే కల్యాణం నాటికి మల్లన్నకు బంగారు కిరీటంరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని మొక్కుకున్నా..ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావుసిద్దిపేట ప్రతినిధి, డిస�
మల్లన్నను దర్శించుకున్న భక్తులు | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మల్లన్న ఆలయ ఉప ఆలయంగా కొనసాగుతున్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగు�
మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
మల్లన్న ఆలయం | ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మంగళవారం దేవీ త్రీరాత్రోత్సవాలను ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.